Home 2021
Yearly Archives: 2021
ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.30 కి పెంపు, తాత్కాలికమేనన్న రైల్వే శాఖ
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే ప్లాట్ఫాంలపై రద్దీని తగ్గించి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
జులై నెలలో టీఎస్ పీజీఈసెట్-2021 నిర్వహణ, షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ/ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్-2021) ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం నాడు విడుదల...
ఏపీలో 24 గంటల్లో 51660 కరోనా పరీక్షలు నిర్వహించగా 124 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,441 కు చేరుకుంది. గత 24 గంటల్లో 51,660 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 124...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 291 మందితో టీఎంసీ జాబితా, నందిగ్రామ్ నుండి దీదీ పోటీ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తృణమూల్...
ఉద్యోగాల కల్పనపై బీజేపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్-నల్గొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్...
కరోనా తీవ్రత : 24 గంటల్లో 10216 పాజిటివ్ కేసులు, 53 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 5, శుక్రవారం నాడు కూడా 10,216 కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కు మార్చి 10 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి జీవీఎంసీ ఎన్నికలను అధికార వైఎస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షం...
ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్: రెండోరోజు భారత్ 294-7, రిషభ్ పంత్ సెంచరీ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషభ్...
సీసీఎంబీ సీరో సర్వే: హైదరాబాద్ లో 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు
హైదరాబాద్ నగరంలో సగానికి పైగా జనాభా కరోనా వైరస్ కి వ్యతిరేకంగా యాంటీబాడీలు కలిగిఉన్నట్టు సర్వేలో తేలింది. నగరంలో సుమారు 9,000 నమూనాలను అధ్యయనం చేయగా 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఒకేరోజులోదాదాపు 14 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి...













































