Home 2021
Yearly Archives: 2021
దేశంలో కరోనా రికవరీ రేటు 97.07 శాతం, మరణాల రేటు 1.41 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 12,286 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 91 మంది...
గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి
దేశంలో రెండో దశ కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా మార్చి 1 న ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర...
కరోనాతో బీజేపీ లోక్సభ ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ కన్నుమూత
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ లోక్సభ ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ కి జనవరి 11 న కరోనా పాజిటివ్...
తెలంగాణలో మార్చి 1 వరకు 4,48,115 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మార్చి 1, సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్...
మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్-11 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ...
ఫిబ్రవరి నెలలో రూ.1,13,143 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు
దేశంలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఐదో నెలలో కూడా లక్ష కోట్లు దాటాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,13,143 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. గత ఏడాది...
మారిటైమ్ ఇండియా-2021 సదస్సు ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న సీఎం జగన్
మారిటైమ్ ఇండియా సమ్మిట్-2021 ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డెన్మార్క్ రవాణా శాఖ మంత్రి బెన్నీ ఎంగ్లెబ్రెచ్ట్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్...
తెలంగాణలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో సోమవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,99,086 కి చేరింది. అలాగే...
కరోనా వ్యాక్సిన్ కోసం కో-విన్ పోర్టల్ లో ఎలా నమోదు చేసుకోవాలి?
దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి మార్చి 1, 2021 నుంచి కరోనా...














































