Home 2021
Yearly Archives: 2021
మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల కమిషనర్ ను కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. "గత...
గత 24 గంటల్లో 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జీరో కరోనా కేసులు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 9121 కరోనా కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,25,710 కు, మరణాల సంఖ్య 1,55,813 కు చేరుకుంది. దేశంలో...
రేపు విశాఖపట్నంలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకోనున్నారు. ముందుగా విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్...
ప్రజలు నిర్లక్యం వీడకపోతే మరోక లాక్డౌన్ వైపు వెళ్లాల్సి రావొచ్చు
దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర రాష్ట్రంలో మాత్రం మళ్ళీ పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా దేశ వాణిజ్య...
ఆసుపత్రిలో పల్లా శ్రీనివాసరావును పరామర్శించిన చంద్రబాబు
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫిబ్రవరి 10 వ తేది నుంచి ఆమరణ దీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు ఆరోగ్యం...
టూల్కిట్ రూపొందించడంలో వారిదే కీలక పాత్ర : ఢిల్లీ పోలీసులు
పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన 'టూల్కిట్' కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు దిశ రవిని ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు అదుపులోకి...
తెలంగాణలో కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 15, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,802 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో ఏపీ బీజేపీ నేతలు భేటీ, విశాఖ ఉక్కుపరిశ్రమపై విజ్ఞప్తి
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ నాయకులు సోమవారం...
ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం వంటి నాలుగు జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు...
నేటి అర్ధరాత్రి నుంచి 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి, ఫాస్టాగ్ లేకుంటే రెండు రెట్లు ఫీజు
ఫాస్టాగ్ ద్వారా జాతీయ రహదారులపై (నేషనల్ హైవే) టోల్ ఛార్జీలు వసూలు విధానం నేటి నుంచి తప్పనిసరి కానుంది. ఫిబ్రవరి 15, 2021 అర్ధరాత్రి నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు...














































