Home 2021
Yearly Archives: 2021
దేశంలో విజయవంతంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్, 113 కోట్లకుపైగా డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 113 కోట్లు దాటింది. ప్రస్తుతం...
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తోలి టీ20 నేడే
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి తోలి టీ20 జరగనుంది. ఈ...
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గవర్నర్ అస్వస్థత,...
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలతో (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ) పాటుగా పలుచోట్ల ఖాళీగా ఉన్న...
కేరళలో ఒకేరోజులో 5516 కరోనా పాజిటివ్ కేసులు, 39 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 5,516 కరోనా కేసులు, 39 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,71,135...
తెలంగాణలో కొత్తగా 167 కరోనా కేసులు, రికవరీ రేటు 98.85 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 167 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 16, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,889...
ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రామానికి అరుదైన ఘనత దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ డబ్ల్యూటీఓ) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక...
సిద్దిపేట కలెక్టర్ గా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావుకు అదనపు బాధ్యతలు
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఎం.హనుమంతరావుకు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న హనుమంతరావుకు సిద్దిపేట కలెక్టర్ గా కూడా...
గులాబ్ తుఫాన్ తో నష్టం, 34586 రైతుల ఖాతాల్లో రూ.22 కోట్లు జమ: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు రాష్ట్రంలో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు నష్టపరిహారం కింద రూ.22 కోట్ల నిధులను విడుదల చేశారు....
ఏపీలో కరోనా: కొత్తగా 191 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 26,514 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...













































