Home 2021
Yearly Archives: 2021
కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం, ఇకపై రాత్రి వేళల్లో కూడా పోస్టుమార్టం
దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పోస్టుమార్టం విధానంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పగటిపూట మాత్రమే పోస్టుమార్టం నిర్వహణకు అనుమతి ఉండగా, నవంబర్ 15, 2021...
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్,...
పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 16, మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సుల్తాన్పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరీ వద్ద పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేని ప్రధాని మోదీ ప్రారంభించారు. పూర్వాంచల్...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.27 శాతం, మరణాల రేటు 1.35 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 287 రోజుల్లోనే కరోనా కేసులు (8,865) తక్కువుగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 8,865 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరు ఎమ్మెల్సీ...
ఐసీసీ ప్రకటించిన మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇదే…
టీ20 ప్రపంచ కప్-2021 క్రీడాభిమానులను విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. నవంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 8 వికెట్ల...
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా...
కేరళలో కరోనా: కొత్తగా 4547 పాజిటివ్ కేసులు, 57 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 50,638 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 4,547 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
తెలంగాణలో కరోనా: కొత్తగా 148 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 148 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో నవంబర్ 15, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో రేపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నవంబర్ 16, మంగళవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష (టీఆర్ఎస్ఎల్పీ) సమావేశం జరగనుంది. ఈ...












































