Home 2021
Yearly Archives: 2021
నెల్లూరు మేయర్ సహా 12 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక నవంబర్ 22న నిర్వహణ
ఏపీలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ)లలో సోమవారం పోలింగ్ జరుగుతున్న విషయం...
ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 117 కరోనా పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 15, సోమవారం ఉదయం 10 గంటల...
రాంచీలో భగవాన్ బిర్సా ముండా మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని జన్ జాతీయ గౌరవ్ దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం వీడియో...
సిద్దిపేట కలెక్టర్ రాజీనామా, త్వరలో టీఆర్ఎస్ లో చేరిక?
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్వచ్చంద విరమణ కోరుతూ తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 124 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
దేశంలో కొత్తగా 10229 కరోనా పాజిటివ్ కేసులు, 125 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 141 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 10,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
శానిటేషన్ ఛాలెంజ్ : తెలంగాణ రాష్ట్రానికి 12 అవార్డులు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ "శానిటేషన్ ఛాలెంజ్" పేరిట జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో వివిధ కేటగిరీల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్, ఐటీ...
ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం, తొలిసారిగా టీ20 ప్రపంచకప్ కైవసం
టీ20 ప్రపంచ కప్-2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా...
ఆదివాసీ గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి, సీఎం కేసీఆర్ నివాళులు
ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల కోసం పోరాడుతూ,...
ఏపీలో నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ)లలో సోమవారం ఉదయం పోలింగ్...













































