ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 117 కరోనా పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 15, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,095 కు, మరణాల సంఖ్య 14,416 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 241 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,52,718 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,961 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(117):
- చిత్తూరు – 24
- గుంటూరు – 19
- విశాఖపట్నం – 14
- నెల్లూరు – 12
- తూర్పుగోదావరి – 12
- కృష్ణా – 11
- ప్రకాశం – 8
- కడప – 6
- పశ్చిమగోదావరి – 5
- శ్రీకాకుళం – 3
- అనంతపూర్ – 3
- విజయనగరం – 0
- కర్నూల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ