Home 2021
Yearly Archives: 2021
మాజీ ఐఏఎస్ అధికారి బి.దానం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
దళిత బహుజన ప్రజాజీవితాల్లో గుణాత్మక అభివృద్ధికోసం తన జీవితాంతం కృషిచేసిన ఐఏఎస్ మాజీ అధికారి బి.దానం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు...
రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులతో ఈ నెల 15న కేంద్ర ఆర్థికమంత్రి భేటీ
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 15, సోమవారం నాడు వర్చువల్ కాన్ఫరెన్స్ మోడ్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మరియు కేంద్ర...
న్యూజిలాండ్ తో రెండు టెస్టుల సిరీస్, భారత్ జట్టు ఇదే …
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పుర్ లో తొలి...
కేరళలో ఒకేరోజులో 6674 కరోనా పాజిటివ్ కేసులు, 59 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 6,674 కరోనా కేసులు, 59 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,48,756...
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం,...
ఏపీలో కొత్తగా 262 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 262 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 12, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,614 కు చేరింది....
వైద్య పరీక్షలు కోసం ఆసుపత్రికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవలే వ్యాయామం చేస్తుండగా సీఎం వైఎస్ జగన్ కాలికి గాయమయిన సంగతి తెలిసిందే. మరోసారి కాలుకు వాపు...
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 12, శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రిటైల్ డైరెక్ట్ స్కీమ్ మరియు రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్...
నవంబరు 13,14,15వ తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుపతి నగరంలో నవంబరు 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది....
73వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్, హాజరైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం నాడు 73వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. భారత ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారు అజిత్...













































