Home 2021
Yearly Archives: 2021
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,516 పాజిటివ్ కేసులు, 501 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,14,186 కు చేరుకోగా, మరణాల...
ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు
తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నందుకు నిరసనగా, కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నవంబర్ 12, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి...
భారీ వర్షాలతో ఏపీలో ఆ రెండు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు
ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వరదనీటితో పలు చోట్ల కాలువలు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం కారణంగా ప్రజాజీవనానికి ఆటంకం ఏర్పడింది. దీంతో...
తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 153 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 11, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,140 కి పెరిగింది. అలాగే...
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 18, గురువారం ఉదయం...
కేరళలో కరోనా: కొత్తగా 7224 పాజిటివ్ కేసులు, 47 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 73,015 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 7,224 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా గుర్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామపంచాయతీలలో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్ల ఖాళీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఖాళీల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రామ...
కోవిడ్ వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలి, అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశం
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం నాడు హైదరాబాద్ లోని ఎంసీహెచ్చార్డీలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జాతీయ...
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం: క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్లు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, జగనన్న...
ఆర్బీఐ యొక్క రెండు ఇన్నోవేటివ్ కస్టమర్ సెంట్రిక్ కార్యక్రమాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 12, శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ మరియు రిజర్వ్...












































