Home 2021
Yearly Archives: 2021
తెలుగు ద్వారా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవడం ఎలా?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
రాష్ట్రపతి భవన్ లో ఘనంగా 2021 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021...
చదువుల తల్లికి మంత్రి కేటీఆర్ అండ, ఐఐటీ విద్య పూర్తయ్యేవరకు అండగా ఉంటానని హామీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గోప్ప మనసును చాటుకున్నారు. ఐఐటీలో సీటు సాధించి, ఫీజు చెల్లించడానికి డబ్బులేక ఇబ్బంది పడుతున్న ఓ యువతికి తన...
దేశంలో కొత్తగా 10126 కరోనా కేసులు, రికవరీ రేటు 98.25 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 135 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్: 109 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 109 కోట్లు దాటింది. ప్రస్తుతం హెల్త్...
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం నాడు పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. సెలవులను మినహాయించి...
నేడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (నవంబర్ 9, మంగళవారం) శ్రీకాకుళం జిల్లాలో మరియు ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముందుగా సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం చేరుకుని,...
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి....
సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే ఏమిటి?
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “S.A.D (సోషల్ యాంగ్జైటీ డిజార్డర్)” అనే అంశంపై విశ్లేషణ చేశారు. S.A.D అంటే ఏమిటి? అది కొందరి జీవితాన్ని ఎలా...
పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి...














































