Home 2021
Yearly Archives: 2021
మరోసారి తెరపైకి ఈటల భూముల వ్యవహారం, ఈటల జమున, ఈటల నితిన్రెడ్డికి నోటీసులు
మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో సర్వే నంబర్ 130లో, హకీంపేటలో సర్వే నంబర్ 97లో...
20వ తేదీలోగా చేప, రొయ్య పిల్లల పంపిణీని పూర్తి చేయాలి – మంత్రి తలసాని
మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని 20వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,...
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, నవంబర్ 12న అన్ని నియోజకవర్గాల్లో రైతులతో ధర్నాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసీఆర్ తీవ్రస్థాయిలో...
కేరళలో కరోనా: కొత్తగా 5404 పాజిటివ్ కేసులు, 80 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 52,862 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 5,404 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
తెలంగాణలో కొత్తగా 161 కరోనా కేసులు, రికవరీ రేటు 98.85 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 161 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 8, సోమవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,650...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11451 కరోనా కేసులు, 266 మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 11,451 కరోనా కేసులు నమోదవడంతో నవంబర్ 8, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్...
హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
నవంబర్ 10వ తేదీ, బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా...
కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 116 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత...
అంతర్జాతీయస్థాయిలో ఆమోదయోగ్యమైన నేతల్లో మొదటిస్థానంలో నిలిచిన పీఎం మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయస్థాయిలో అత్యంత ఆమోదయోగ్యమైన నేతల్లో మొదటిస్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచి తన ఛరిష్మాను...
నన్ను జైలుకు పంపుతావా? కేసీఆర్ ను టచ్ చేసి బతుకుతావా?…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో వానాకాలం, యాసంగిలో వరి కొనుగోలు, పెట్రోల్, డీజీల్ రేట్లు, దళితబంధు, రైతు...













































