Home 2021
Yearly Archives: 2021
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 164 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 6, శనివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,72,367 కి చేరింది. కొత్తగా...
జీవితంలో ఓ గోల్ పెట్టుకుని విజయవంతంగా సాధించడం ఎలా?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
పోడు భూములపై అవగాహనకై సిరిసిల్ల కలెక్టరేట్ లో అఖిలపక్ష సమావేశం, పాల్గొన్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ శనివారం సిరిసిల్లలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును (కేడీసీసీబీ)...
ఏపీలో కొత్తగా 215 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 215 కరోనా పాజిటివ్ కేసులు, 1 మరణం నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 6, శనివారం ఉదయం 10 గంటల...
ప్రజా సంకల్ప పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి, సీఎం వైఎస్ జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి నేటితో (నవంబర్ 6, 2021) నాలుగేళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్రపై సీఎం వైఎస్ జగన్...
ఎస్సీలకు రుణ సహాయం 2020-21 కార్యాచరణ ప్రణాళిక అమలు వేగవంతం చేయాలి – మంత్రి కొప్పుల ఈశ్వర్
ఎస్సీలకు రుణ సహాయానికి సంబంధించిన 2020-21 కార్యాచరణ ప్రణాళిక అమలును మరింత వేగవంతం చేయాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. గతేడాదికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు, ఈ ఆర్థిక సంవత్సరంలో...
ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన అమరావతి రైతుల మహా పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు “న్యాయస్థానం టూ దేవస్థానం” పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని...
మహారాష్ట్ర: ఆసుపత్రి ఐసీయూ యూనిట్ లో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి
మహరాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూ యూనిట్ లో ఒక్కసారిగా మంటలు...
రజనీకాంత్ దర్బార్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 109వ పాఠంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో...
దేశంలో కొత్తగా 10929 కరోనా పాజిటివ్ కేసులు, 392 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 10,929 పాజిటివ్ కేసులు, 392 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,44,683 కు చేరుకోగా, మరణాల...















































