Home 2021
Yearly Archives: 2021
వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హోం శాఖ మంత్రి హర్షం
వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ మరియు దేవాదాయ ఆస్తులను...
వ్యాక్సినేషన్ ఒకటే కరోనాకు సమాధానం: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
వ్యాక్సినేషన్ ఒకటే కరోనాకు సమాధానమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. గురువారం నాడు గవర్నర్ నల్గొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని సింధూర ఆసుపత్రిలో...
ఏపీలో గత 24 గంటల్లో 48028 కరోనా పరీక్షలు, 643 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,55,306 కు...
కేరళలో ఒకేరోజులో 12288 కరోనా పాజిటివ్ కేసులు, 141 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 12,288 కరోనా కేసులు, 141 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,63,695...
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు
తెలుగు సినీపరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న నటుడు మంచు విష్ణు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి, తన ప్యానెల్...
రాష్ట్రంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్నాం – మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయ విధానంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సేంద్రీయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహంపై శాసనమండలిలో సభ్యులు గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు,...
దేశవ్యాప్తంగా 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ఉత్తరాఖండ్లోని ఎయిమ్స్ రిషికేశ్లో జరిగిన కార్యక్రమంలో 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పీఎం కేర్స్ కింద ఏర్పాటు చేయబడ్డ 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి...
దేశంలో కొత్తగా 22431 కరోనా పాజిటివ్ కేసులు, 318 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 102 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 22,431 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా, పండుగ అడ్వాన్స్, దీపావళీ బోనస్ కలిపి ఒక్కొక్కరికి రూ.1.15 లక్షలు
సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాభాల వాటాతో పాటుగా కార్మికులు, ఉద్యోగులకు...
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్ పేరు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికకు అక్టోబర్ 30న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్ ను పార్టీ అధిష్టానం ఎంపిక...













































