Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో కరోనా : కొత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 498 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 29, శనివారం సాయంత్రం 5:30 గంటల...
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్ - యూసీసీ) అమలు కోసం ఉన్నతస్థాయి కమిటీ...
అమ్మవారి కంటిచూపు ఎంత దూరం ప్రసరిస్తుంది! – ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
మునుగోడు ఉపఎన్నిక: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డిపై 48 గంటలపాటు ఈసీ ఆంక్షలు విధింపు
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఉపఎన్నికకు టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై 48...
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణలో బయటపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు మండలం కొంపల్లిలో శనివారం...
మునుగోడు ఉపఎన్నిక: రేపే బంగారి గడ్డలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,...
‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్నానని తెలిపిన ప్రముఖ నటి సమంత, త్వరలోనే కోలుకుంటానని వెల్లడి
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మేరకు ఆమె స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. తాను 'మయోసైటిస్' అనే వ్యాధితో బాధపడుతున్నానని...
మంగళగిరికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రేపు పార్టీ పీఏసీ సమావేశం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నాం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి మంగళగిరికి వెళ్లారు. రేపు (అక్టోబర్...
ఏపీలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యం – ‘రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీ’లో ఎమ్మెల్యే భూమన
ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశంపై అధికార వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్తోంది. ఇటీవలే విశాఖపట్నంలో 'విశాఖ గర్జన' పేరుతో ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి...
హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. కాగా ఇటీవలే అజారుద్దీన్ తండ్రి...














































