Home 2022
Yearly Archives: 2022
గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ఘటన: మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు, రాష్ట్రప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్...
గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ పట్టణంలో ఆదివారం సాయంత్రం మచ్చూ నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కూలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు...
మునుగోడు ఉపఎన్నిక: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్, నోటీసులు జారీ చేసిన ఈసీ
తెలంగాణలోని మునుగోడులో ఉప ఎన్నికలకు ముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షాక్ ఇచ్చింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆయన భారీగా నగదు లావాదేవీలు నిర్వహించారనే...
గుజరాత్ లో ఘోర ప్రమాదం, సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో 132 మంది మృతి
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే 132 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర...
రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
రూ. 100 కోట్లు ఇస్తామన్నా అమ్ముడుపోకుండా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హీరోలుగా నిలబడ్డారు – సీఎం కేసీఆర్
నల్గొండ జిల్లాలోని ఉపఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనున్న క్రమంలో ప్రచారానికి సమయం మరో రెండు రోజులే మిగిలి ఉంది. ఈ రెండు రోజుల పాటు బహిరంగసభలు, సమావేశాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి....
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుకు అనుమతి ఉపసంహరణ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 30నే జీవో 51 ఇచ్చింది. ఈ మేరకు...
దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
దేశంలో 18,317 యాక్టీవ్ కేసులు, గత 24 గంటల్లో నమోదైన కొత్త కరోనా కేసులు ఎన్నంటే?
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,604 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 30, ఆదివారం ఉదయం...
టీ20 వరల్డ్ కప్: నేడు దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్ ఆడనున్న భారత్, గెలిస్తే సెమీఫైనల్కు చేరే అవకాశం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భారత్ రేపు మరో కీలక మ్యాచ్ ఆడనుంది. పెర్త్ స్టేడియంలో ఆదివారం దక్షిణాఫ్రికా (ప్రోటీస్) రూపంలో టీమ్ ఇండియాకు సవాల్ విసరనుంది. కాగా ఇప్పటికే ఇండియా...
దేవునిని అపహాస్యం చేస్తున్నావా? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...













































