Home 2022
Yearly Archives: 2022
పునీత్ రాజ్కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు, నవంబర్ 1న జరిగే కార్యక్రమంకు జూ.ఎన్టీఆర్ హాజరు
నవంబర్ 1వ తేదీన బెంగుళూరులోని విధాన సౌధ/అసెంబ్లీలో కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా జరనున్న కార్యక్రమానికి ప్రముఖ నటుడు, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హాజరుకానున్నారు. కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా కన్నడ స్టార్, దివంగత నటుడు...
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జీషీట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ బీజేపీపై విమర్శల దాడి పెంచింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ బీజేపీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ...
దేశంలో కరోనా: కొత్తగా 1,574 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 98.77 శాతంగా నమోదు
దేశంలో ఇటీవల 800-2500 మధ్యనే రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,574 పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ సభ రద్దు?
అక్టోబరు 31న మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా జరగాల్సిన బీజేపీ భారీ బహిరంగ సభ రద్దయినట్టు తెలుస్తుంది. మునుగోడులో బీజేపీ సభ రద్దుకు సంబంధించి అధికారిక కారణాలేవీ...
తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణలో వెలుగుచూసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసుకి సంబంధించి శనివారం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా నలుగురు అధికార పార్టీ...
మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్, ఎక్కడంటే?
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. మునుగోడులో ఎన్నికల ప్రచార గడువు కూడా నవంబర్ 1, మంగళవారం సాయంత్రం 6 గంటలతో...
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి, రూ.10 లక్షల పరిహారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని కాట్రేనికోన మండలం దొంతకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యుదాఘాతంతో యడ్ల నవీన్ అనే...
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పీవీ విజయబాబు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పీవీ విజయబాబును ప్రభుత్వం నియమించింది. ఈ పదవీలో రెండేళ్ల పాటుగా పీవీ విజయబాబు కొనసాగనున్నారు. ఈ...
మునుగోడు ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్, నోటీసులు జారీ చేసిన ఈసీ
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు...
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు
అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించించేలా ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు వ్యవహారం నడవడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై పోలీసులు...














































