Home 2022
Yearly Archives: 2022
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని సీఎం అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి...
టీ20 ప్రపంచ కప్-2022: పాకిస్తాన్ పై భారత్ సంచలన విజయం, కింగ్ కోహ్లీ విజృంభణ
టీ20 ప్రపంచ కప్-2022ను భారత్ జట్టు ఘనంగా ప్రారంభించింది. అక్టోబర్ 23, ఆదివారం నాడు సూపర్-12లో భాగంగా మెల్ బోర్న్ ఏంసీజీ స్టేడియంలో పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 4...
చైనాలో తిరుగులేని నేతగా ‘జిన్పింగ్’, మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక
చైనా అధ్యక్షుడిగా జీ జిన్పింగ్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ రాజ్యాంగ సవరణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మరో ఐదేళ్ల పాటు జిన్పింగ్ చైనాకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. చైనా కమ్యూనిస్ట్...
రైస్ అండ్ వెజిటబుల్స్ తో కట్లెట్స్ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
మనం ఎందుకు ప్రార్థించాలి? – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
దేశంలో 1994 కొత్త కరోనా కేసులు నమోదు, 219.55 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,994 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,42,742 కు చేరుకుంది. ముఖ్యంగా...
టీ20 ప్రపంచ కప్: ఇండియా, పాకిస్తాన్ మధ్య నేడే హై ఓల్టేజ్ మ్యాచ్
క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కీలక తరుణం వచ్చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈరోజు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో...
సమస్య వచ్చినపుడు ఏం చేయాలి? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
తెలంగాణలో కొత్తగా 78 మందికి కరోనా పాజిటివ్, 16 జిల్లాల్లో జీరో కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 78 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 22, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,39,571 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే...
యూకే పీఎం రేసులో మరోసారి రిషి సునాక్, ఇప్పటికే మద్దతు తెలిపిన 100 మంది ఎంపీలు
భారత సంతతికి చెందిన మాజీ ఛాన్సలర్ రిషి సునాక్ మరోసారి బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో నిలిచారు. గత కొన్ని నెలల క్రితం బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత 'లిజ్ ట్రస్' ప్రధాని...















































