Home 2022
Yearly Archives: 2022
నేడు భారత్ లో పాక్షిక సూర్యగ్రహణం, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల మూసివేత
ప్రపంచంలోని అనేక దేశాల్లో నేడు (అక్టోబర్ 25, మంగళవారం) పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారతదేశంలో కూడా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని రాష్ట్రాల్లో మినహా చాలా రాష్ట్రాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. న్యూఢిల్లీలో సాయంత్రం...
చరిత్ర సృష్టించిన రిషి సునాక్.. బ్రిటన్కు ప్రధానిగా ఎన్నికైన తొలి భారతీయ సంతతి నేత
యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. అక్టోబరు 20న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ స్థానంలో సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా మరియు బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా...
ఈ దీపావళికి ఈ 5 లక్షణాలను వదిలేయండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో దీపావళికి పండుగ సందర్భంగా మనలో ఉండే నెగటివ్ ఆటిట్యూడ్ కి సంబంధించిన 5 లక్షణాలను వదిలేయాలని సూచించారు. ముందుగా ప్రజలకు, వీక్షకులకు...
‘క్యాబ్’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసిన అనంతరం సౌరవ్ గంగూలీ తన తదుపరి అడుగులు వడివడిగా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ అసోసియేషన్...
బీజేపీకి మరో షాక్, త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్
మునుగోడు ఉపఎన్నిక ముందు బీజేపీకి మరో షాక్ తగలనుంది. బీజేపీ నేత, పద్మశాలి సంఘ నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ త్వరలో బీజేపీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు....
దీపావళి పండుగ ప్రాముఖ్యత మరియు దీపావళి వెనుక కథ ఏమిటి? – డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
దేశంలో కరోనా వ్యాప్తి : కొత్తగా 1,334 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 98.76 శాతం
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. కొత్తగా 1,334 పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో అక్టోబర్...
కార్గిల్ లో సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకుంటున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కార్గిల్ చేరుకున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా ప్రధాని మోదీ సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. సోమవారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’, చెడుపై ‘మంచి’, అజ్ఞానంపై ‘జ్ఞానం’, దుష్ట శక్తులపై ‘దైవశక్తి’ సాధించిన విజయాలకు ప్రతీకగా...
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ షాక్, షోకాజ్ నోటీస్ జారీ
తెలంగాణ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఆయన మాట్లాడినట్లుగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్పై సంజాయిషీ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నల్లగొండ...














































