Home 2022
Yearly Archives: 2022
మునుగోడు ఉపఎన్నిక: 38 మంది కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్
జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14తో నామినేషన్స్ దాఖలు పక్రియ కూడా ముగియడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారపర్వంపై...
మునుగోడు ఉపఎన్నిక: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నేటితో (అక్టోబర్14, శుక్రవారం) నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ముందుగా మునుగోడు ఉపఎన్నికకు అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల కాగా, అదే రోజు నుండి అభ్యర్థుల నుంచి...
ఏపీలో రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో రేపే ‘విశాఖ గర్జన’
ఆంధ్రప్రదేశ్లో రాజధానుల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఒకవైపు పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు అధికార వైఎస్సార్సీపీ మాత్రం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని నొక్కి చెబుతోంది....
దేశంలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 2,678 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 98.76 శాతం
దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 3 వేలలోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,678 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయినట్టు కేంద్ర...
ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప, ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?, కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఇటీవలే మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ.22,000 కోట్లను...
ఏపీలో ప్రవేశించిన రాహుల్ గాంధీ పాదయాత్ర.. ఘనస్వాగతం పలికిన ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ సహా కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' శుక్రవారం (14 అక్టోబర్, 2022) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈరోజు ఉదయం 7 గంటలకు కర్ణాటకలోని ఆంధ్రా సరిహద్దు జిల్లా చిత్రదుర్గ,...
సింగరేణి కార్మికులకు రూ.296 కోట్ల దీపావళి బోనస్, ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.76,500
సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం దీపావళి పండుగ నేపథ్యంలో తీపి కబురు అందించింది. సింగరేణిలో ప్రతి సంవత్సరం దీపావళికి ముందు కార్మికులకు పీఎల్ఆర్ బోనస్ చెల్లిస్తుంటారు, ఈ పద్ధతిలోనే ఈ...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ పెంపు
ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ...
తెలంగాణలో 375 కిమీ మేర రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర, రూట్ మ్యాప్ ఖరారు
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్గాంధీ పాదయాత్ర...
సీఎం జగన్ను కలిసిన క్రిబ్కో ఛైర్మన్ చంద్రపాల్ సింగ్.. నెల్లూరులో బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్రిబ్కో ఛైర్మన్ చంద్రపాల్ సింగ్ యాదవ్ కలిశారు. ఆయనతోపాటు క్రిబ్కో వైస్ ఛైర్మన్ వల్లభనేని సుధాకర్, ఎండీ రాజన్ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ...













































