Home 2022
Yearly Archives: 2022
డేట్ షుగర్ తో మినప సున్నుండలు చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో చివరి రోజైన శుక్రవారం...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శుక్రవారం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ...
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఈ ఏడాది 100 శాతం సిలబస్తో పరీక్షలు
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 100% సిలబస్తో పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించుకుంది. ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థులు...
జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు.. శివ లింగానికి కార్బన్ డేటింగ్ పరీక్ష చేయాలన్న పిటీషన్ కొట్టివేత
ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. శుక్రవారం మసీదు కాంప్లెక్స్లో దొరికినట్లు చెప్పబడుతున్న 'శివ లింగం'పై కార్బన్ డేటింగ్ పరీక్ష చేయాలని కోరుతూ సెప్టెంబరు 22న దాఖలు...
టీ20 ప్రపంచ కప్-2022: జస్ప్రీత్ బుమ్రా స్థానంలో భారత్ జట్టులో చేరిన మహమ్మద్ షమీ
అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్-2022 కు వెన్ను గాయం కారణంగా టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలంటే కుదరదు – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి మూడు రాజధానుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ లీగల్...
మునుగోడు ఉపఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
మునుగోడు ఉపఎన్నిక చివరిరోజైన శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ పార్టీకి...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఒకే విడతలో నవంబర్ 12న పోలింగ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు (అక్టోబర్ 14, శుక్రవారం) విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల...
ఆంధ్ర-తెలంగాణ మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఈ వంతెనను...













































