Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో కొత్తగా 84 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 84 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 13, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల...
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం జగన్, వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మరోవైపు పార్టీ కార్యక్రమాలకు కూడా సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో...
విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష, నాడు-నేడు, విద్యాకానుక, ట్యాబ్స్ పంపిణీపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, జగనన్నవిద్యాకానుక, మధ్యాహ్న భోజనం,...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన సీఎం...
సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్
కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఢిల్లీ ప్రదేశ్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించి సభ్యుల మద్దతు కోరారు. ఈ సందర్భంగా శశిథరూర్ పలు...
మునుగోడు ఉప ఎన్నిక: ఈసీని కలిసిన తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ బృందం, ఓటర్ల జాబితాపై ఫిర్యాదు
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు విజయానికి గల అవకాశాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడు పరిధిలో కొత్తగా నమోదైన ఓట్లపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పటికే...
అంశాల స్వామి ఇంటికి వెళ్లి భోజనం చేసిన మంత్రి కేటీఆర్, భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని హామీ
మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా గురువారం చండూరులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ర్యాలీ...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షల్లో 6 పేపర్లకు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఈ ఏడాది కూడా గతేడాది విధానంలోనే పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి...
జపాన్ కు సంబంధించి ఆశ్చర్యం కలిగించే టాప్ 20 వాస్తవాలు ఇవే…
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, హాజరైన మంత్రి కేటీఆర్
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో...












































