Home 2022
Yearly Archives: 2022
ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన.. ఆ నాలుగు సిరప్లపై విచారణకు ఆదేశాలు, అన్ని దేశాలకూ హెచ్చరికలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమంటూ నాలుగు సిరప్లపై విచారణకు ఆదేశించింది. కాగా ఈ నాలుగు ఔషధాలను తయారు చేసింది ఒక...
ఆస్కార్ బరిలోకి దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’, అధికారికంగా ప్రకటన
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ నటించగా, ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పలు రికార్డులను కొల్లగోట్టిన విషయం తెలిసిందే. ఈ...
ఈసీని కలిసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ బృందం, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీ అందజేత
తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బృందం గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్భంగా బుధవారం టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ...
అక్టోబరు 11 నుండి 15 వరకు హైదరాబాద్లో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి జరిగే నిత్య, వార సేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని, అక్టోబరు 11 నుండి...
దేశంలో కొత్తగా 2,529 మందికి కరోనా పాజిటివ్, ఏ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువంటే?
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 1,22,057 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,529 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర...
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసు కాంగ్రెస్ నాయకులను వదలడం లేదు. ఇప్పటికే దీనిలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రోజుల తరబడి...
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్-బలయ్’.. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు 'అలయ్-బలయ్' కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా చాటిచెప్పేలా ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజున ఆయన 'అలయ్-బలయ్' నిర్వహిస్తుండటం తెలిసిందే....
టీ20 ప్రపంచ కప్-2022: ఆస్ట్రేలియాకు బయలుదేరిన టీమిండియా
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్లో పాల్గొనేందుకు...
మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్న ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ కూడా బరిలోకి దిగుతుంది....
కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’, పాల్గొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు తిరిగి ప్రారంభించబడిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కర్ణాటకలోని మాండ్యలో కొనసాగుతున్న పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు ఆమె...














































