Home 2022
Yearly Archives: 2022
నేడు దక్షిణాఫ్రికాతో చివరి టీ20 ఆడనున్న భారత్.. కోహ్లీ, రాహుల్కు విశ్రాంతి
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్ మంగళవారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రెండింటిని గెలుచుకుని దక్షిణాఫ్రికాపై తొలిసారి సొంతగడ్డపై సిరీస్ దక్కించుకున్న టీమిండియా.. చివరి మ్యాచ్లోనూ గెలిచి...
రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సీఎం వైఎస్...
ఈ నెల 12నుంచి 14వరకు పల్నాడు జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు త్వరలో పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు రానున్నట్లు పల్నాడు...
దేశంలో కరోనా తగ్గుముఖం, గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే?
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,968 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 4, మంగళవారం...
మీ పిల్లలను ఇలా పెంచి గొప్పవారిని చేయండి – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో పిల్లలను అతిగారాభంగా పెంచితే వచ్చే సమస్యలపై మాట్లాడారు. గతంలోలా ఉమ్మడి కుటుంబంగా కాకుండా, మారిన పరిస్థితులలో పలు అవసరాల దృష్ట్యా ఎవరికీ వారే జీవిస్తున్న...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నమెంట్ టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ పదోన్నతుల షెడ్యూల్ను...
తెలంగాణలో కొత్తగా 73 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 73 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 3, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ? ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
తెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు దీనిపైనే నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలోని...
మాటలతో అందరిని ఆకట్టుకోవడం ఎలా? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కమ్యూనికేషన్ మెథడ్” అనే అంశంపై మాట్లాడారు. చాలామంది అద్భుతంగా మాట్లాడతారని అయితే వ్యాపారంలో విజయవంతం అవ్వరని, ఇంకొందరు వ్యాపారంలో చాలా విజయాలను...
లోకపు పద్ధతులతో కలిగే నష్టాలు ఏంటి? – పాస్టర్ రాజా హెబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...














































