Home 2022
Yearly Archives: 2022
స్కూలు పిల్లల వరకు గంజాయి రావడం ఆందోళనకు గురి చేసింది: టీడీపీ అధినేత చంద్రబాబు
స్కూలు పిల్లల వరకు గంజాయి రావడం ఆందోళనకు గురి చేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు సంబంధిత వార్తను షేర్ చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "13...
తెలంగాణలో మెడికల్ కాలేజీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
తెలంగాణలోని మెడికల్ కాలేజీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకుండా, ఏర్పాటైన...
రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనకుండా చేయడానికే టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న 'భారత్ జోడో యాత్ర'లో ఇతర నాయకులెవరూ పాల్గొనకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకే కుట్రపూరితంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పిస్తోందని...
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు, హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు నేడు చివరిరోజైన సద్దుల బతుకమ్మ వేడుకలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ, సాంస్కృతిక...
వైద్యరంగంలో స్వాంటే పాబోకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ప్రకటన
వైద్యశాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు 2022 సంవత్సరానికి గానూ స్వీడన్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన నోబెల్ బహుమతి లభించింది. ఫిజియాలజీ లేదా మెడిసిన్ లో స్వాంటే పాబోకు...
మునుగోడులో మాకు కాంగ్రెస్ పార్టీతోనే ప్రధాన పోటీ, అయినా టీఆర్ఎస్దే విజయం – మంత్రి జగదీష్ రెడ్డి
మునుగోడులో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీయేనని, అయినా టీఆర్ఎస్దే విజయమని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయన దీనిపై...
దసరా రోజు తెలంగాణ భవన్ లో యధావిధిగా టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ : సీఎం కేసీఆర్
విజయదశమి రోజున (అక్టోబర్ 5, బుధవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్/సర్వసభ్య సమావేశం యధావిధిగా జరగుతుందని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి...
ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా
ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ ఆదివారం నాడు అస్వస్థత గురవడంతో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో...
బీహార్: గాంధీ ఆశ్రమం నుంచి ప్రారంభమైన ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్’ పాదయాత్ర
దేశ రాజకీయాల్లో అభినవ చాణక్యుడిగా పేరొందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తన సొంత రాష్ట్రం బీహార్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 'జన్ సూరజ్' పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఆదివారం బాపూజీ జయంతి...
దేశంలో మరో 3,011 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. రోజువారీ పాజిటివ్ కేసుల నమోదు మూడు వేలకు దిగొచ్చింది. గత 24 గంటల్లో కొత్తగా 3,011 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదయినట్టు...














































