Home 2022
Yearly Archives: 2022
పార్లమెంట్లో ప్రత్యేక ‘మిల్లెట్ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు
మిల్లెట్ ఇయర్ 2023ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్లో ప్రత్యేక 'మిల్లెట్ లంచ్' ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం...
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ పనులపై మంత్రి వేముల సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న పలు ప్రతిష్టాత్మక నిర్మాణాలపై మంగళవారం నాడు మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో...
టమాటో పులావ్ రెసిపీ తయారీ విధానం ఇదే…
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
నమ్మకమా, గెలుపా, ఏది ముందు? – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “నమ్మకమా, గెలుపా, ఏది ముందు?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. గెలుపు ముందా? నమ్మకం ముందా అనేది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అని...
పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, జీనోమ్ సీక్వెన్సింగ్ పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
చైనా, జపాన్, యూఎస్ఏ, బ్రెజిల్ సహా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న దృష్ట్యా కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ద్వారా కరోనా వేరియంట్లను ట్రాక్ చేయడానికి కరోనా పాజిటివ్...
ప్రతిపక్షాలు కావాలనే నాపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నాయి – ఏపీ మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయని, ప్రతిపక్షాలు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ మేరకు ఆయన తాను ప్రాతినిథ్యం...
సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ, ప్రస్తుత జాతీయ అంశాలపై చర్చ
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈరోజు (డిసెంబర్ 20, మంగళవారం) హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ అంశాలపై...
డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు సవాల్
తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల దీనికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో.. బీజేపీ తెలంగాణ...
రేపు బాపట్ల జిల్లా యడ్లపల్లిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (డిసెంబర్ 21, బుధవారం) బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...
టీ-కాంగ్రెస్లో సంక్షోభంపై హైకమాండ్ దృష్టి.. సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగ్విజయ్ సింగ్
తెలంగాణలో కాంగ్రెస్లో ఏర్పడిన సంక్షోభంపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. పీసీసీ పదవుల నియామకంలో తమకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు...








































