Home 2022
Yearly Archives: 2022
డ్రగ్స్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ సవాల్కు స్పందించిన బండి సంజయ్, సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలకు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే....
మాస్క్లు ధరించండి, ప్రికాషన్ డోసు తీసుకోండి – చైనాలో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం కీలక సూచనలు
చైనాలో కోవిడ్-19 మళ్ళీ కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని నెలలుగా అవలంబిస్తున్న 'జీరో-కోవిడ్' విధానాన్ని ఎత్తివేసిన తర్వాత ఆ దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి రోజు వందలాది కేసులు నమోదవుతున్నాయి....
సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి,...
కోవిడ్ ప్రోటోకాల్ పాటించండి, లేదా జోడో యాత్రను నిలిపేయండి – రాహుల్కు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవియా లేఖ
పొరుగు దేశం చైనాలో మళ్ళీ కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’కు...
చదువులో సమానత్వం ఉంటేనే, సమాజంలో అంతరాలు తొలగుతాయి – బాపట్లలో ఈ-ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్
చదువులో సమానత్వం ఉంటేనే, సమాజంలో అంతరాలు తొలగుతాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...
నేటినుంచి తెలంగాణలో ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్’ పంపిణీ.. కామారెడ్డిలో ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం నేటినుంచి 'కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్' పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కామారెడ్డిలో బుధవారం దీనిని ప్రారంభించారు. కామారెడ్డి...
ఢిల్లీ లిక్కర్ స్కామ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మరోసారి తెలంగాణలో చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అరెస్టు చేసిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన 3,000 పేజీల ఛార్జిషీట్లో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...
నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ విందు.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో బుధవారం క్రిస్మస్ విందు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా పలువురు...
ఏపీ సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం అధికారిక ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్కు...
అధికారంలో వున్న వారు ప్రజలకు సేవకులు, ఒదిగి ఉండాలి – క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్
అధికారంలో వున్న వారు ప్రజలకు సేవకులని, ఇంకా ఒదిగి ఉండాలని గుర్తించాలని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం సాయంత్రం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం...










































