Home 2022
Yearly Archives: 2022
రాజ్యసభలో గందరగోళం.. క్షమాపణకు పట్టుబట్టిన బీజేపీ, చెప్పనన్న కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం చేసిన కొన్ని పరుష వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండిపడింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని...
రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ పీటీ ఉషకు చోటు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఏడుగురితో కూడిన రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభ...
తాజ్మహల్కు నోటీసులు జారీ.. రూ. కోటి నీటి బిల్లు, ఆస్తి పన్ను చెల్లించాలని ఆదేశించిన ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్
ప్రపంచ వింతల్లో ఒకటైన భారతీయ చారిత్రాత్మక పురాతన కట్టడం తాజ్మహల్ నోటీసులు అందుకుంది. రూ. కోటి నీటి బిల్లు మరియు ఆస్తి పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆగ్రా...
బీజేపీ నాయకులకు చేతనైతే రుద్రంగిలో 100 పడకల ఆస్పత్రి పెట్టించాలి – వేములవాడ పర్యటనలో మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ మరియు పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం వేములవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో...
రేపు ఖమ్మం జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ఖమ్మం జిల్లాలో టీటీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తోన్న పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు....
దేశంలో కొత్తగా 112 మందికి కరోనా పాజిటివ్, 220 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మరో 112 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,76,199 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో...
టీ20 ప్రపంచ కప్-2022 విజేతగా నిలిచిన భారత అంధుల క్రికెట్ జట్టును సత్కరించిన అనురాగ్ సింగ్ ఠాకూర్
అంధుల టీ20 ప్రపంచ కప్-2022 విజేతగా భారత జట్టు నిలిచిన విషయం తెలిసిందే. గత శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 120...
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, సంక్రాంతి పండుగ సందర్భంగా 6400 ప్రత్యేక బస్సులు
సంక్రాతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రణాళికలు రూపొందిస్తుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మొత్తం 6400 ప్రత్యేక సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుందని ఆర్టీసీ...
నేడు మరోసారి భేటీ కానున్న టీ-కాంగ్రెస్ సీనియర్ నేతలు.. రేపు ఢిల్లీలో హైకమాండ్ను కలిసే అవకాశం
తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల చేపట్టిన పీసీసీ పదవుల నియామకం కల్లోలం రేపుతోంది. ఆయా పదవుల్లో సీనియర్లకు తగిన న్యాయం జరుగ లేదని భావిస్తున్న పార్టీ లోని పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే దీనిపై...
నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేడు (డిసెంబర్ 20, మంగళవారం) హైదరాబాద్ లో పర్యటించనున్నారు. నగరంలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సులో సీఎం భగవంత్ మాన్ పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా...











































