Home 2022
Yearly Archives: 2022
ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ కీలక సమీక్ష.. సీడీపీఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఏపీ మహిళా, శిశు సంక్షేమ...
టీడీపీ నేత నారా లోకేష్ తో కన్నడ స్టార్ హీరో, కేజీఎఫ్ ఫేమ్ యశ్ భేటీ
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో గురువారం ప్రముఖ కన్నడ స్టార్ హీరో, కేజీఎఫ్ ఫేమ్ యశ్ భేటీ అయ్యారు. రాజకీయ, సినీ వర్గాలకు చెందిన వీరిద్దరి...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: డిసెంబర్ 18న సత్తెనపల్లిలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 18, ఆదివారం నాడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. సత్తెనపల్లిలో సాగు నష్టాలు,...
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, సీఎం కేసీఆర్ పాలనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ మేరకు ఆయన ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 'ప్రజా సంగ్రామ...
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్: 15 మందితో యూఎస్ఏ టీమ్ ప్రకటన
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ యొక్క తొలి ఎడిషన్ 2023, జనవరి 14వ తేదీ నుండి 29వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో...
ఢిల్లీకి పయనమైన అమరావతి రైతులు, మహిళలు.. జేఏసీ నేతృత్వంలో మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు
అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో దేశరాజధానిలో తలపెట్టిన మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రైతులు, మహిళలు గురువారం ఢిల్లీకి పయనమ్యయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత మూడేళ్ళుగా...
డిసెంబరు 21న సీఎం జగన్ జన్మదినం సందర్భంగా.. ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం (డిసెంబరు 21న) వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా...
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ, పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్
న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని/ప్రతిమను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సెషన్ ప్రెసిడెంట్ స్కాబా...
రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. నల్గొండ జిల్లాలోని అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన ప్రధానిని అపాయింట్మెంట్ కోరగా.. శుక్రవారం ఉదయం...
ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన నిలిచిన నాడే పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన నిలిచిన నాడే పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబర్ 15) సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక...
















































