Home 2022
Yearly Archives: 2022
దేశంలో గత 24 గంటల్లో 200 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 98.80 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 15, గురువారం ఉదయం 8 గంటల...
కర్ణాటక-మహారాష్ట్ర సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం, రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యపై చర్చ
దశాబ్దాలుగా కొనసాగుతున్న రాష్ట్రాల సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టు పిలుపునిచ్చే వరకు కర్ణాటక, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు తమ వాదనలను బహిరంగంగా వ్యక్తీకరించకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. బుధవారం రాత్రి ఆయన...
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, అమిత్ షా
ప్రముఖ స్వాత్రంత్య యోధుడు, దేశ మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి/పుణ్య తిథి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా...
తిరుమల శ్రీవారి సన్నిధిలో సూపర్స్టార్ రజనీకాంత్.. కుమార్తె ఐశ్వర్యతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు
ప్రముఖ సినీ నటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన టీఎస్ఆర్ అతిథి గృహంలో బస చేశారు. అక్కడ...
న్యూజిలాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్గా వైదొలిగిన కేన్ విలియమ్సన్, బౌలర్ టిమ్ సౌథీకి నాయకత్వ బాధ్యతలు
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్గా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాడు. అయితే కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ వన్డే మరియు టీ20 జట్లకు కెప్టెన్...
దేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు మన జవాన్లు ధీటుగా బదులిచ్చారు – గవర్నర్ తమిళిసై
భారతదేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు మన జవాన్లు ధీటుగా బదులిచ్చారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గురువారం ఆమె సికింద్రాబాద్లో మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్...
బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర నేటితో ముగింపు, జేపీ నడ్డా ముఖ్య అతిథిగా కరీంనగర్ లో భారీ బహిరంగ...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో చేపడుతున్న ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నేటితో (డిసెంబర్ 15, గురువారం) ముగియనుంది. ఐదో విడత పాదయాత్రను బండి సంజయ్ నవంబర్...
బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా గుర్నామ్సింగ్ చదూని, నియామకపత్రం అందజేసిన సీఎం కేసీఆర్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా...
ఫిఫా ప్రపంచ కప్ 2022: సెమీఫైనల్స్లో మొరాకోపై ఫ్రాన్స్ ఘనవిజయం, ఫైనల్లో అర్జెంటీనాతో ఢీ
ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్లో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. ఇప్పటికే అర్జెంటీనా తొలి సెమీఫైనల్స్లో క్రొయేషియాపై గ్రాండ్ విక్టరీతో ఫైనల్ చేరగా, తాజాగా ఫ్రాన్స్ కూడా ఫైనల్లో అడుగు పెట్టింది....
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై దాడుల వెనుక చైనీస్ హ్యాకర్ల హస్తం, కీలక డేటా తస్కరణ
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కంప్యూటర్ సిస్టమ్పై దాడి వెనుక సంచలన విషయం వెలుగు చూసింది. ఈ ఘటన వెనుక చైనాకు చెందిన హ్యాకర్ల హస్తం ఉందని...















































