Home 2022
Yearly Archives: 2022
బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, 2200 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేత
నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ/ట్రిపుల్ ఐటీలో శనివారం జరిగిన ఐదవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ, దేవాదాయ...
బంగ్లాతో మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, కోహ్లీ సెంచరీ, భారత్ భారీ స్కోర్ 409/8
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఓపెనర్ ఇషాన్ కిషన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడారు....
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో నేడు, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో నేడు, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ను నిర్వహించనున్నారు. గత నవంబర్ 19, 20 తేదీల్లో కూడా ఐఆర్ఎల్ జరగగా, శని, ఆదివారాల్లో ఐఆర్ఎల్...
దేశంలో గత 24 గంటల్లో 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఎంతంటే?
దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 250 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 210 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 10, శనివారం...
మాండుస్ తుఫాన్ ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
మాండుస్ తుఫాన్ తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరాన్ని దాటింది. ఈ తుఫాన్ ప్రభావం అధికంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఉంది. ఉత్తర తమిళనాడుతో పాటుగా, ఏపీలోని నెల్లూరు,...
వైఎస్సార్సీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. వైఎస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్, కవర్ ఫిక్ ను, బయోడేటా మార్చేయడంతో పాటుగా, ఆ ట్విట్టర్ హ్యాండిల్లో హ్యాకర్లు...
భారత్ జీ-20 అధ్యక్షత అంశాలపై చర్చకై గవర్నర్లు, సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం
భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ/అధ్యక్షతకి సంబంధించిన అంశాలను చర్చించడానికి శుక్రవారం గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో సమావేశం జరిగింది....
నేడే తెలంగాణ కేబినెట్ భేటీ, రైతుబంధు నిధులు, గృహ నిర్మాణం కోసం రూ.3 లక్షల సాయంపై నిర్ణయం?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (డిసెంబర్ 10, శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా...
ఫిఫా ప్రపంచ కప్-2022: సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన అర్జెంటీనా, క్రొయేషియా
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 లో ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి బ్రెజిల్, క్రొయేషియా మధ్య జరిగిన ఉత్కంఠభరిత క్వార్టర్ ఫైనల్ మ్యాచ్...
1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్...













































