Home 2022
Yearly Archives: 2022
దేశంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 4,72,190 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2897 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
బిలియనీర్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ
బిలియనీర్, దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. "నాకు...
మరో మూడు నెలల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం : హోంమంత్రి మహమూద్ అలీ
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం నాడు పరిశీలించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్...
వైసీపీ ఆధ్వర్యంలో నేటి నుంచి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభం
జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనకు గుర్తుగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమం పేరుతో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 26 జిల్లాల్లో ప్రారంభించింది. 2024 అసెంబ్లీ...
ఏపీలో అసని తుఫాన్ ఎఫెక్ట్ – రద్దయిన ఇంటర్ పరీక్షలు సహా పలు రైళ్లు, విమానాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అసాని' తుఫాన్ దిశను మార్చుకుని ఏపీ వైపుగా దూసుకొస్తోంది. నరసాపురం, కాకినాడ, విశాఖకు సమాంతరంగా ఇది సముద్రంలో ప్రయాణం చేయనుంది. ఈ రోజు ఇది కాకినాడ తీరాన్ని...
పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసు – ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి నారాయణకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు చిత్తూరు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. పదవ తరగతి...
తెలంగాణలో కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 34 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 28 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 10, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
చార్ధామ్ యాత్ర: ప్రారంభమైన ఆరు రోజుల్లో 20 మంది మృతి.. ప్రకటించిన ఉత్తరాఖండ్
చార్ ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటినుండి ఈ 6 రోజుల్లో 20 మంది యాత్రికులు మరణించినట్లు ఉత్తరాఖండ్ ప్రకటించింది. వీరిలో ఎక్కువమంది గుండె సంబంధిత సమస్యలు మరియు అధిక ఎత్తులో కలిగే అధిక ఒత్తిడి...
‘అసాని’ తుఫాన్ ఎఫెక్ట్: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
అసాని తుఫాన్ కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు...
పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి, సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి లేదా రెఫరెండమ్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ...












































