Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో త్వరలో వైద్యారోగ్య శాఖలో 13 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ – మంత్రి హరీష్ రావు
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఈరోజు టీ డయాగ్నోస్టిక్ హబ్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అలాగే టీ డయాగ్నోస్టిక్ మొబైల్...
‘తాజ్ మహల్’ స్థలంపై వివాదం.. అది మాదే అంటున్న జైపూర్ రాజ కుటుంబానికి చెందిన బీజేపీ ఎంపీ
ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ప్రేమికుల స్వప్నసౌధం 'తాజ్ మహల్' స్థలంపై వివాదం నెలకొంది. క్రీ.శ 1650 ప్రాంతంలో యమునా నది ఒడ్డున నిర్మించబడినన తాజ్ మహల్ స్థలం మాది అంటూ తాజాగా ఒక...
ఐపీఎల్-2022: ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచిన గుజరాత్ టైటాన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లీగ్ మ్యాచ్లు ఉత్కఠభరితంగా సాగుతున్నాయి. మే 22వ తేదీతో లీగ్ మ్యాచులు ముగియనుండగా, ప్లేఆఫ్ మ్యాచులు మరియు ఫైనల్ మే 24 నుండి మే 29 వరకు...
వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం, మే 28న సత్తుపల్లి నుంచి పునఃప్రారంభం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర విషయంలో రైతుల పక్షాన...
మే 16వ తేదీన రైతు భరోసా కార్యక్రమం, గణపవరంకు రానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 16, సోమవారం నాడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి...
రాజద్రోహం చట్టం 124A అమలుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ‘స్టే’ విధింపు
భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వం వలస పాలనలో వందలాది మందిపై అభియోగాలు మోపేందుకు ఏర్పాటైన దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్ట్ ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తన సమీక్షను పూర్తి...
అసని తుఫానుపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష.. సహాయక శిబిరాలలో ఉన్న కుటుంబాలకు రూ. 2 వేలు ఆర్ధిక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం 'అసాని' తుఫానుపై అత్యవసర సమీక్ష జరిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మొదట ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించినా, తర్వాత అది దిశ మార్చుకుని...
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం మే 13కు వాయిదా, అసని తుఫాన్ ప్రభావంతో నిర్ణయం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకం నిధుల విడుదల కార్యక్రమం నేడు (మే 11, బుధవారం) జరగాల్సి ఉంది. అయితే మత్స్యకార భరోసా...
అరెస్ట్ వారెంట్స్ అంటే ఏంటి? ఎన్ని రకాలు?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
కార్తీ సుల్తాన్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 168వ పాఠంలో బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో...














































