Home 2022
Yearly Archives: 2022
వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన, కైటెక్స్ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీ రామారావు శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నిర్మించే ప్రఖ్యాత...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.22 శాతం
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 20,303 (0.05%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా...
రైతు సంఘర్షణ సభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ లోని అంశాలివే…
తెలంగాణ కాంగ్రెస్ శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో “రైతు సంఘర్షణ" సభ నిర్వహించింది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్...
నేడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి – నివాళులర్పించిన కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి,...
ఈ రోజు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి సందర్భంగా.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్...
శ్రీలంకలో ‘ఎమర్జెన్సీ’ విధించిన ప్రభుత్వం.. నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి
శ్రీలంకలో పరిస్థితులు అనూహ్యంగా 'అత్యవసర పరిస్థితి' దిశగా దారితీశాయి. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశంలో 'ఎమర్జెన్సీ'ని ప్రకటించారు. ఇలా ప్రకటించడం గత 35 రోజుల్లో ఇది రెండవసారి కావడం...
‘మదర్స్ డే’ సందర్భంగా రేపు తల్లులకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం – టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్
తెలంగాణ ఆర్టీసీ ప్రతి సందర్భాన్ని పురస్కరించుకుని సరికొత్త ఆఫర్లతో ప్రయాణికుల మనసు దోచుకుంటున్నది. ఇప్పటికే పలు ఆఫర్లు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. 'మాతృదినోత్సవం' (మదర్స్ డే) సందర్భంగా టీఎస్ఆర్టీసీ...
తెలంగాణలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 30 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 6, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి, సీబీఐ దర్యాప్తు కోరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఈ రోజు ఉదయం కోల్కతాలో తన పర్యటనకు కొన్ని గంటల ముందు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకున్న బిజెపి కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీజేపీ...
సికింద్రాబాద్ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు, ప్రారంభించిన మంత్రి తలసాని
పట్టుదలతో శ్రమించి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్...
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ బోర్ల కనెక్షన్లకు ఇకపై మీటర్లు – సీఎం జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వ్యవసాయ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన...













































