Home 2022
Yearly Archives: 2022
ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
గోవా ముఖ్యమంత్రి డా.ప్రమోద్ సావంత్ శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానితో గోవా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రమోద్ సావంత్ చర్చించారు....
దేశంలో 17,801 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.74 శాతం
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 3,377 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్...
తెలంగాణకు హరితహారం, దళిత బంధు, యాసంగి వరిధాన్యం సేకరణపై సీఎస్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత బంధు, యాసంగి...
హైదరాబాద్లో ‘క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, పొరుగు రాష్ట్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదని, రియల్ ఎస్టేట్ రంగంలో నగరం దూసుకుపోతోందని ఐటి మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఈరోజు మాదాపూర్ హైటెక్స్లో క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోను...
ఎల్బీస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు, హాజరైన సీఎం కేసీఆర్
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమయిన ఈ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
బాన్సువాడలో 40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బాన్సువాడలో 40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి...
నేడు న్యూఢిల్లీలోని నివాసంలో సిక్కు ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం సిక్కు ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రధాని...
ఏపీలో మే చివరినాటికి యుద్ధ ప్రాతిపదికన 40 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి – మున్సిపల్ శాఖ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల చివరినాటికి యుద్ధ ప్రాతిపదికన 40 వేల ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిడ్కో) ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి...
ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కన్నుమూత.. సంతాపం తెలిపిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కుటుంబంలో విషాదం నెలకొంది. శ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ...
పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్
మే నెలలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి...














































