Home 2022
Yearly Archives: 2022
ఏపీలో కొత్తగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 4,577 శాంపిల్స్ కు పరీక్షలు...
సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఏపీ మంత్రి ఆర్కే రోజా, ఆయన ఆశీర్వాదం కోసమేనని వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం కలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ ‘విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ పథకాలు అందాలి – సీఎం జగన్ కీలక ఆదేశం
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ 'విద్యాదీవెన', 'వసతి దీవెన' పథకాలు అందాలని విద్యాశాఖాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష...
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్, రేపు జరిగే సీఎంసీజే సదస్సుకు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏప్రిల్ 30, శనివారం నాడు ఢిల్లీలో జరగనున్న సీఎంసీజే...
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు, నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఆగస్టు 15, 2021న జరిగిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో ఫాస్ట్...
బెంగళూరులో సెమికాన్ ఇండియా సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
గ్లోబల్ సెమీకండక్టర్ సప్లై చైన్లో భారత్ను కీలక భాగస్వాముల్లో ఒకటిగా స్థాపించేందుకు సమిష్టి లక్ష్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెమికాన్...
కుప్పంలో అక్రమ మైనింగ్ పై ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయండి, ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై...
హైదరాబాద్లో పలు జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలంగాణలో దాదాపు 8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈరోజు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్...
శివుడు ఫ్రీహ్యాండ్ పెయింటింగ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్...
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి బెయిల్ మంజూరు చేసిన అసోం కోర్టు
విధుల నిర్వహణలో ఉన్న ఒక పోలీసు మహిళపై దాడి చేసిన కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాంలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ట్వీట్ల కేసులో...












































