Home 2022
Yearly Archives: 2022
అవినీతి అంతం అయ్యేనా – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అవినీతి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. అవినీతి అనేది ప్రపంచం అంతా ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సహా ఇతర రంగాల్లో...
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేసిన నర్సీపట్నం పోలీసులు
నర్సీపట్నంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నర్సీపట్నంలో మరిడిమాంబ ఉత్సవాల్లో అయ్యన్న చేసిన వ్యాఖ్యలను పోలీసులు...
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో ములాఖత్ వెంటనే జరిగేలా అనుమతిస్తూ మొదటి సంతకం చేశారు. ఈ...
తెలంగాణలో మరో వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మంత్రి హరీష్ రావు వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక శుభవార్త వినిపించారు. తెలంగాణలో మరో వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది మంత్రి హరీష్ రావు...
ఐపీఎల్: క్వారంటైన్లోకి వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆటగాడికి సోకిన కరోనా?
ఐపీఎల్ లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లో ఒక ఆటగాడికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ క్యాపిటల్స్ మానేజ్మెంట్ జట్టులోని అందరు ఆటగాళ్లకు కోవిడ్-19...
ఆమ్వే ఇండియాకు షాక్ ఇచ్చిన ఈడీ.. కంపెనీకి చెందిన రూ. 757 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
భారతదేశంలోని ప్రముఖ మల్టీ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వే ఇండియా (ఆమ్వే పిరమిడ్)కి ఈడీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ₹757.77 కోట్ల విలువైన ఆస్తులను...
ఏపీ గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు గృహనిర్మాణ శాఖపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నూతన మంత్రి జోగి రమేష్...
దేశంలో మళ్ళీ వ్యాపిస్తున్న కరోనా.. ఒక్కరోజులోనే 90% పైగా కేసులతో అసాధారణ పెరుగుదల
భారతదేశంలో కరోనా మరోసారి విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో 24 గంటల్లో కేసులలో అసాధారణ పెరుగుదల కనిపించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశంలో 2,183 తాజా...
హైదరాబాద్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ భేటీ.. పాల్గొన్న మంత్రి కేటీఆర్
నేడు హైదరాబాద్లోని శాసనసభ కమిటీ హాలులో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు. వారితో పాటు కేంద్ర...
దేశవ్యాప్తంగా జీఎస్టీ 5 శాతం శ్లాబు ఎత్తివేత.. త్వరలోనే జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయం!
ఐదు శాతం పన్ను శ్లాబ్ను రద్దు చేసే ప్రతిపాదనను వచ్చే నెలలో జరిగే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశంలో పరిశీలించవచ్చు. దాని స్థానంలో కొన్ని అధిక వినియోగ ఉత్పత్తులను మూడు...












































