Home 2022
Yearly Archives: 2022
హైదరాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు ఇకపై రూ.5 భోజనం ఏర్పాటు
హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో రోగుల సహాయకులకు ఇకపై రూ.5 ఆహార పథకాన్ని త్వరలో అందించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వాస్పత్రుల్లో రూ.5 కే భోజనాన్ని పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది....
ఐపీఎల్: రేపు ఢిల్లీ vs పంజాబ్ మ్యాచ్, కరోనాతో మారిన వేదిక.. పూణె నుండి ముంబైకి తరలింపు
ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో COVID-19 కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లో ఐదు కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం మేరకు పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత మిచెల్ మార్ష్ ఆసుపత్రిలో...
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ కన్నుమూత, టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ (76) మంగళవారం కన్నుమూశారు. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడుగా ఉన్నారు నారాయణ్ దాస్ నారంగ్. కొన్ని నెలలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న...
ఏపీ హోంమంత్రి తానేటి వనితను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనితతో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం సచివాలయంలో హోంమంత్రి తానేటి వనితను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కలుసుకున్నారు. నూతన...
త్రిపురలో కలకలం రేపుతున్న ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’.. పందుల వధకు ప్రభుత్వం ఆదేశం
త్రిపురలోని జంతు వనరుల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలోని సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్లో ఉన్న ప్రభుత్వ పెంపకం ఫారమ్లో ప్రాణాంతక వైరస్ వ్యాధి కేసులు కనుగొనబడ్డాయి. దేవిపూర్లోని ప్రభుత్వ పెంపకం కేంద్రం 'ఆఫ్రికన్...
రేజింతల్లో సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్ రావు.. ఆలయ అభివృద్ధికి రూ.50లక్షల మంజూరు
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయ అభివృద్ధికి రూ.50లక్షల మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో...
నేడు విశాఖలో హర్యానా సీఎం ఖట్టర్తో భేటీ కానున్న ముఖ్యమంత్రి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వల్ప పర్యటన నిమిత్తం మంగళవారం నగరానికి వస్తున్నారు. ఈరోజు వైజాగ్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 20 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 20 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 18, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,91,650...
మెంతి రైస్ తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
యాలో యాలో యాలో ఇయ్యాలో సాంగ్
"RRR Music" యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంప్రదాయ మరియు జానపద పాటల వీడియోలను అందిస్తున్నారు. అలాగే జానపద రంగంలో నాణ్యమైన, వాస్తవమైన మరియు వాస్తవికమైన కార్యక్రమాలను వీక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ...













































