Home 2022
Yearly Archives: 2022
సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరు: సీఎం కేసీఆర్
మహబూబ్నగర్ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ.55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రారంభించారు. తొలుత పోలీసుల...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022: నేడు రెండో విడత పోలింగ్, అహ్మదాబాద్లో ఓటు వేసిన ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో మరియు చివరి దశ ఓటింగ్ సోమవారం ప్రారంభమైంది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ సహా మొత్తం 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. భారతీయ జనతా...
మటన్ పులావ్ అండ్ మటన్ షోర్బా గ్రేవీ తయారీ విధానం ఇదే…
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
దేవుని నుండి సమృద్ధిగా ఆశీర్వాదాలు – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
దేశంలో కొత్తగా 226 మందికి కరోనా పాజిటివ్, 4529 చేరుకున్న యాక్టీవ్ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 226 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,73,392 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో...
నీవు ఏ విషయానికి భయపడుతున్నావు? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
క్రిస్టియన్ భవన నిర్మాణానికి 2 ఎకరాల భూమి సిద్ధం, క్రిస్మస్ ముందే శంకుస్థాపన : మంత్రి కొప్పుల
క్రైస్తవ వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రానున్న క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకల సందర్భంగా క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్ లో శనివారం రాష్ట్ర ఎస్సీ...
అగ్నిపథ్ పథకం: చరిత్ర సృష్టించిన భారత నౌకాదళం, 341 మంది మహిళా నావికుల నియామకం
భారత నావికాదళం సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా 341 మంది మహిళలను నావికాదళంలోకి తీసుకున్నారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా 'అగ్నివీర్'లుగా వీరిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ మేరకు నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్...
నేడు మహబూబ్ నగర్ లో నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు (డిసెంబర్ 4, ఆదివారం) మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అదే...
‘తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ ని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మహమూద్...
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 'తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ' ని శనివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా...












































