Home 2022
Yearly Archives: 2022
నేటినుంచి ఢిల్లీలో రెండు రోజుల బీజేపీ జాతీయ పదాదికారుల సమావేశం.. ప్రారంభించిన ప్రధాని మోదీ
సోమవారం ఒకవైపు గుజరాత్లో చివరి దశ పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అప్పుడే తమ తదుపరి కార్యాచరణకు మేథోమథనం చేయనుంది. ఈ క్రమంలో బీజేపీ రెండు రోజుల జాతీయ...
జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోదీ అధ్యక్షతన వ్యూహాలు, కార్యాచరణపై చర్చ
దేశంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు ఈ రోజు (డిసెంబర్ 5, సోమవారం) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జీ-20 సమ్మిట్పై అఖిలపక్ష భేటీ.. పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. పార్లమెంటరీ...
దేశంలో మరో 226 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 98.80 శాతం
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 250 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 226 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 5,సోమవారం...
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ నేతృత్వంలో జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష భేటీకి హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం (డిసెంబర్ 5, సోమవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన...
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కర్నూలులో ‘రాయలసీమ గర్జన’.. పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు, రాష్ట్ర వికేంద్రీకరణ అభివృద్ధికి మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 'రాయలసీమ గర్జన' నిర్వహించింది. సోమవారం కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల...
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన డిసెంబర్ 13న ఏపీ కేబినెట్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 13, మంగళవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ...
కష్టపడి చదవండి, కలల్ని నిజం చేసుకోండి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ లేఖ
రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు మించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, యువత ఆకాంక్షల బంగారు భవిత కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ...
విశాఖపట్నంలో ఘనంగా ‘నేవీ డే సెలబ్రేషన్స్’.. హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనను విశాఖపట్నంలో ప్రారంభించారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం విశాఖ సాగర తీరంలో 'నేవీ...
ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు, డిసెంబర్ 6న విచారణకు హాజరుకాలేను, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇటీవలే టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం సీబీఐ ఇచ్చిన నోటీసులకు...















































