Home 2022
Yearly Archives: 2022
పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూలై 1 నుండి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత...
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాక మార్చి 16న భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా,...
ఇంట్లోనే ఈజీగా చికెన్ బర్గర్స్ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
ఏప్రిల్ 27న హెచ్ఐసిసిలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు, సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27వ తేదీన మాదాపూర్ లోని హెచ్ఐసిసిలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఏప్రిల్ 27 బుధవారం ఉదయం...
ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కీలకనిర్ణయం, తన జీతాన్ని రైతుల కుమార్తెల విద్య కోసం ఇస్తానని ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకొచ్చే వేతనాన్ని రైతుల కుమార్తెల విద్య కోసం అందిస్తానని తెలిపారు. ఈ...
ఆనందలహరిలోని ఈ శ్లోకాలు నిత్యం పారాయణ చేస్తే ఎంతో మంచిది – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
హరితనిధి పురోగతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష, మే నుండి అన్ని శాఖల నుంచి నిధుల జమ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక స్పృహ ఉండాలనే సంకల్పంతోనే హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ...
బెంగాల్ ఉపఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులు శత్రుఘ్న సిన్హా, బాబూలాల్ సుప్రియో ఘనవిజయం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసన్సోల్ లోక్సభ, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానంలో మరియు మహారాష్ట్రలో నార్త్ కొల్హాపూర్, బీహార్ లో బోచాహన్, ఛత్తీస్ గడ్ లో ఖైరాఘర్ అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్ 12న ఉప...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్.. తిరుమలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా, ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో పైలట్ గ్రీన్ పవర్ ఉత్పత్తి కేంద్రానికి భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ...
గుజరాత్లో 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
గుజరాత్లోని మోర్బీలో 108 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. దేశ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు...
ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ ఏర్పాటు అనంతరం మంత్రులు వరుసగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొత్త కేబినెట్ లో పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు గృహ నిర్మాణ శాఖ శాఖను కేటాయించిన...













































