Home 2022
Yearly Archives: 2022
ఏప్రిల్ 19న డబ్ల్యూహెఛ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్కు శంకుస్థాపన చేయనున్న పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 20 వరకు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గుజరాత్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు....
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 796 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.76 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 975 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,40,947 కు చేరుకుంది. అలాగే కరోనా...
రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్న రాహుల్ గాంధీ.. నేడు ముఖ్య నేతలతో ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ కీలక సమావేశం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మే మొదటి వారంలో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్...
హైదరాబాద్ నగరంలో వైభవంగా జరుగుతున్న శ్రీ హనుమాన్ శోభాయాత్ర
శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో విజయయాత్ర వైభవంగా జరుగుతుంది. ముందుగా ఈ రోజు ఉదయం నగరంలోని గౌలిగూడ రామాలయం నుంచి శ్రీ హనుమాన్ విజయ యాత్ర ప్రారంభమైంది. వీహెఛ్పీ, భజరంగ్...
రెండవ రోజు కడప జిల్లా పర్యటనలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు నిన్న (శుక్రవారం) విచ్చేసిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా రెండవ రోజు పట్టణంలోని పలు...
ఎస్ఎంటీ స్టెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఆర్ అండ్ డి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లోని మెడికల్ డివైజెస్ పార్కులో నెలకొల్పిన సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) ఉత్పత్తి కర్మాగారము మరియు...
తెలంగాణ: కొండగట్టు ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.. భారీగా హాజరైన భక్తజనం
కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు గ్రామం లోని చారిత్రాత్మక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వేలాది మంది హనుమాన్ భక్తులు తరలివచ్చారు. జిల్లాలోని...
తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 30 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 15, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
ఐపీఎల్-2022: సీజన్ మొత్తానికి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆసక్తికరంగా సాగుతున్న తెలిసిందే. అయితే పలు కారణాల దృష్ట్యా పలువురు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ వెన్ను...













































