Home 2022
Yearly Archives: 2022
ఆంధప్రదేశ్ రాష్టానికి వివిధ కేటగిరిల్లో 16 జాతీయ పంచాయతీ అవార్డులు
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ఉత్తమ జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే....
19 హాలిడే స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో 19 హాలిడే స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే...
ఉసిరికాయ పులిహోర చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
ఏపీ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు స్వీకరణ
శ్రీకాకుళం సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలోకి అడుగుపెట్టారు. ఏపీ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు...
ఏప్రిల్ 16న కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వెళ్లనున్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు...
గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. జీవో 111 ఎత్తివేత విషయంలో ఫిర్యాదు
పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టి. కాంగ్రెస్ నేతలు ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైని రాజభవన్ లో కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్రంలోని పలు...
విద్యుత్ రంగంలో దేశంలోనే ద్వితీయ స్థానంలో తెలంగాణ.. నీతి ఆయోగ్
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో పలు అంశాల్లో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ఈ మేరకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా కేరళ మొదటి స్థానంలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 20 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 20 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 12, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,91,542...
గెలుపు సాధించడానికి 5 మెట్లు – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “గెలుపు సాధించడానికి 5 మెట్లు” గురించి వివరించారు. గెలుపు అంటే ఈ రోజు ఆనందంగా ఉండడం, రేపు కూడా ఇలాగే ఆనందంగా ఉండగలనని...
యాసంగిలో పండిన ప్రతి గింజను రాష్ట్రమే కొనుగోలు చేస్తుంది – సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక తీపి కబురు అందించారు. ఈ యేడాది యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. యాసంగిలో పండిన ప్రతి గింజను...














































