Home 2022
Yearly Archives: 2022
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ప్రతి జిల్లాకు సంక్షేమనిధి ఏర్పాటు, పవన్ కళ్యాణ్ ప్రకటన
అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించామని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతు కష్టం తెలుసు కనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానని...
ఏపీలో కొత్తగా 2 కరోనా కేసులు నమోదు, 25 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పూర్తిగా తగ్గింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 3,509 శాంపిల్స్ కు...
తెలంగాణలో మరో 5 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం, గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాల్లో ఇంటర్వ్యూ రద్దు
రాష్ట్రంలో మరో 5 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు తెలంగాణ కేబినేట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు చట్టం ప్రకారం సంబంధింత నియమనిబంధనలకు లోబడి ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించాలని...
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు: మే 20-జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి, చెన్నూరు ఎత్తిపోతల పథకానికి ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ కేబినెట్...
బీహార్ సీఎం నితీశ్ కుమార్ సభలో బాంబు కలకలం.. ప్రధాన వేదికకు అతి సమీపంలో పేలుడు
నలందలోని బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమార్ పాల్గొన్న ఒక బహిరంగసభలో బాంబు కలకలం సృష్టించింది. సీఎం నితీశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'జనసభ' ప్రాంగణంలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రికి...
విద్యుత్, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, వారికీ శాఖల కేటాయింపు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు...
ఏపీ వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఇకపై ఏడాదికొకసారి ‘ఆరోగ్య మిత్ర’లకు నగదు ప్రోత్సహకాలు
ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న...
ప్రధాని మోదీకి తొలి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుతో సత్కారం.. ఏప్రిల్ 24న ప్రదానోత్సవం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రారంభోత్సవ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం సోమవారం ప్రకటించింది. సింగింగ్ లెజెండ్ లతా మంగేష్కర్ తండ్రి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 80వ వర్ధంతిని పురస్కరించుకుని...
హైదరాబాద్లో రూ. 200 కోట్లతో టీకాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న బీఎస్వీ గ్లోబల్ సంస్థ
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(బీఎస్వీ) సంస్థ రాజధాని నగరం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. రూ. 200 కోట్లతో టీకాల తయారీ...
మష్రూమ్ 65 రెసిపీ తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...












































