Home 2022
Yearly Archives: 2022
ప్రికాషనరీ డోస్లపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయకు లేఖ రాసిన మంత్రి హరీష్ రావు
దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రికాషనరీ డోస్ ఇవ్వటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర...
సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ‘సంగం’ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో...
ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్కే రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ సినీ నటి, నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు పర్యాటకం, యువజన అభివృద్ధి, సాంస్కృతిక శాఖను కేటాయించారు. ఈ...
సరైన శిక్షణ లేదని ఇండియాలో 90 మంది స్పైస్జెట్ పైలట్లపై నిషేధం.. డీజీసీఏ సంచలన నిర్ణయం
భారతీయ విమానాల మరియు పైలట్లకు సంబంధించి ఆపరేటింగ్ మరియు నియంత్రణ బాధ్యతలు నిర్వర్తించే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ...
బీట్రూట్, క్యారెట్ పలావ్ చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
దివ్యాంగుల రక్షణ చట్టం ఏంటీ? వచ్చిన సవరణలు ఏంటీ?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
జాతిరత్నాలు సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 159వ పాఠంలో అనుదీప్ కెవి దర్శకత్వంలో...
తెలంగాణలో ప్రారంభమైన ప్రాణహిత పుష్కరాలు.. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు
తెలంగాణలో ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో నదికి పుష్కరాలు ప్రారంభం...
థానే ర్యాలీలో కత్తి ఝళిపించిన ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే.. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై మహారాష్ట్రలోని థానే నగరంలో బహిరంగ ర్యాలీలో కత్తి పట్టుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆయుధాల చట్టంలోని సెక్షన్...
దేశంలో 10,870 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.25 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్...














































