Home 2022
Yearly Archives: 2022
మంత్రి కేటీఆర్తో ఆర్మీ అధికారుల భేటీ, కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆర్మీ సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నానక్ రామ్ గూడాలోని హెచ్.జీ.సి.యల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్...
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. కేంద్రంలోని కీలక నేతలతో వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజధాని ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి...
తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు, 22 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 5, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,375 కి పెరిగింది. 22...
జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా?” అనే అంశంపై మాట్లాడారు. పుట్టుకతోనే సమస్యలు ఉండడం లేదా యాక్సిడెంట్స్ అయితే తప్ప కొంచెం అటుఇటుగా ప్రతి మనిషికి...
విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, అజీమ్ ప్రేమ్ జీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరంలో విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ఈరోజు ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. వీరు సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 354 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 17,360 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 354 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
తెలంగాణలో ఈ వేసవిలో ఎక్కడా తాగునీటి సరాఫరాలో ఇబ్బందులు రావొద్దు: స్మితా సభర్వాల్
తెలంగాణ రాష్ట్రంలో ఈ వేసవిలో ఎక్కడా తాగునీటి సరాఫరాలో ఇబ్బందులు రావొద్దని సీఎం కార్యదర్శి మరియు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ స్పష్టం చేశారు. నీటి క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ...
మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ మరియు అతని కుటుంబానికి సంబంధించిన అలీబాగ్లోని ఎనిమిది స్థలాలను మరియు ముంబైలోని దాదర్ శివారులోని ఒక...
ఏపీలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం నాడు ప్రకటించింది. ఈఏపీ...
తెలంగాణలో డ్రగ్స్ వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణలో డ్రగ్స్ వినియోగంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పటినుంచి రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని ఆరోపించారు. చిన్న పిల్లలు కూడా...













































