Home 2022
Yearly Archives: 2022
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త జిల్లా, త్వరలోనే ఏర్పాటు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, పరిపాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ది దృష్ట్యా ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే....
త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో భాగంగా.. ముందుగా ఈ నెల 28న వరంగల్లో రాహుల్ గాంధీ సభ నిర్వహించనున్నారు....
తెలుగు ద్వారా హిందీ సులభంగా నేర్చుకోవడం ఎలా?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
1.92 కోట్ల మందికిపైగా 12-14 ఏళ్ల పిల్లలకు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్
దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర...
దేశంలో కొత్తగా 795 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 1000 కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 795 పాజిటివ్ కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
భారతీయ జనతా పార్టీలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్
ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ మంగళవారం ఉదయం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్,...
ఫేక్ న్యూస్,ఫేక్ సమాచారం వ్యాప్తి: 22 యూట్యూబ్ ఛానెల్స్ పై కేంద్రం నిషేధం
దేశ భద్రతా దృష్ట్యా 22 యూట్యూబ్ ఛానెల్స్, 3 ట్విట్టర్ ఖాతాలు, ఒక పేస్ బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్సైట్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...
అధికారం కోసం బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది – సోనియా గాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారం కోసం దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలను "విభజించటం మరియు సమీకరించటం" అనే ఎజెండాతో బిజెపి రాజకీయం...
నాగార్జునసాగర్లో జలాల వినియోగంపై కృష్ణా బోర్డుకు లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం
ప్రస్తుత సమయంలో నాగార్జునసాగర్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేయటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కృష్ణా నదీ బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి...
ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్, సాయంత్రం ప్రధాని మోదీతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 5, మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముందుగా మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో...













































