Home 2022
Yearly Archives: 2022
అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరైన ప్రధాని మోదీ
ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ...
జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ప్రముఖ జాంప్ ఫార్మా కంపెనీని ప్రారంభించారు. 250 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో అతిపెద్ద సెంటర్ ఆఫ్...
తెలంగాణలో పంచాయతీరాజ్ సంస్థల్లో ఖాళీల భర్తీకై ఏప్రిల్ 8న ముసాయిదా ఓటర్ల జాబితా
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల్లో ఖాళీగా వున్న వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పిటీసీలు మరియు మున్సిపాలిటీలలోని వార్డు సభ్యుల భర్తీకై వార్డు వారీగా ఓటర్ల జాబితా తయారు చేసి ప్రచురించే అంశంపై...
దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత బాబూ జగ్జీవన్ రామ్ : సీఎం కేసీఆర్
భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత డా.బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని, ఆయన దేశానికి చేసిన...
దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. ఏపీలో రూ.120, తెలంగాణలో రూ.118
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెంచబడ్డాయి. పెట్రోలు మరియు డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున దేశీయ చమురు సంస్థలు ధరలను పెంచాయి. గత రెండు వారాల్లో మొత్తం ధరలు లీటరుకు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 17 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 17 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 4, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,91,345...
మీ భాషే మీ ఆయుధం – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఉపన్యాస కళ” అనే అంశం గురించి వివరించారు. ఈ కాలంలో ఎన్ని అర్హతలు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎన్ని...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 256 పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 256 కరోనా...
టీఎస్ ఎడ్సెట్-2022 నోటిఫికేషన్ విడుదల, జులై 26, 27 తేదీల్లో పరీక్ష
తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-2022 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ సోమవారం నాడు విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ప్రొఫెసర్...
ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన టెస్లా అధిపతి ఎలాన్ మస్క్
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్లో 9.2% వాటాను తీసుకుంటున్నారు. సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, మస్క్ సుమారు 73.5 మిలియన్ షేర్లను కొనుగోలు చేశారు. సోమవారం మార్కెట్ తెరవడానికి ముందు ట్విట్టర్...













































