Home 2022
Yearly Archives: 2022
సోసైటీల్లో సభ్యత్వం మత్స్యకారుల హక్కు, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తాం: మంత్రి తలసాని
సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం...
కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కొత్తగా ఏర్పడిన జిల్లాల కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటైన 13...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో విలీనం కానున్న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్.. ఆమోదం తెలిపిన బోర్డు
దేశంలో అతి పెద్ద మోర్టగేజ్ రుణ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ), ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం కానుంది. హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ మరియు హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్...
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. రేపే ప్రీ రిక్రూట్మెంట్ అర్హత పరీక్ష – హైదరాబాద్ సీపీ...
హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన...
రేపు ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (మంగళవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై...
ఇంధన ధరల పెంపుపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
దేశంలో మరియు రాష్ట్రంలో ఇంధన ధరలను పెంచటంపై మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. సెస్లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేయడంలేదని, అంతర్జాతీయ విపణిలో...
విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు – లక్ష్మీపార్వతి
ప్రపంచంలో తెలుగు జాతికి గుర్తింపు, గౌరవం తెచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన పేరుతో ఆంధ్రప్రదేశ్ లో జిల్లా ఏర్పడడం చాలా ఆనందం కలిగిస్తోందని అన్నారు ఆయన సతీమణి, ఏపీ తెలుగు...
రేపు మంగళగిరికి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం రేపు (ఏప్రిల్ 5, మంగళవారం) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు...
నేనెట్ల ఉండాలి రా పిలగా ఫోక్ డీజే సాంగ్
“RRR Music” యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంప్రదాయ మరియు జానపద పాటల వీడియోలను అందిస్తున్నారు. అలాగే జానపద రంగంలో నాణ్యమైన, వాస్తవమైన మరియు వాస్తవికమైన కార్యక్రమాలను వీక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 1316 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.76 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. 715 రోజుల తర్వాత 1000 కంటే తక్కువగా రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 913 పాజిటివ్ కేసులు నమోదవడంతో,...













































