Home 2022
Yearly Archives: 2022
శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలి : ఏపీ సీఎం వైఎస్ జగన్
శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర...
దేశంలో కరోనా తగ్గుముఖం: గత 24 గంటల్లో కొత్తగా 1260 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.24 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,260 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్...
శుభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’ నామ సంవత్సరం, ప్రజలకు అన్నిరంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ...
త్వరలోనే రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం – గవర్నర్ తమిళిసై
తెలంగాణ ప్రజానీకం కోసం త్వరలోనే రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఇంతకుముందు ప్రజాదర్బార్ నిర్వహించామని.. తద్వారా పేద ప్రజల సమస్యలు కొన్నింటిని పరిష్కరించగలిగామని తమిళిసై పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల...
ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి ?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ 'శ్రీ శుభకృత్' నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలుగునాట మొదటి పండుగగా భావించే ఉగాది పండుగ ప్రజలందరికీ సకల శుభాలు...
తెలంగాణలో కొత్తగా 25 కరోనా కేసులు, కోలుకున్న 53 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 25 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 1, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి?, ప్రాముఖ్యత ఏంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
కేరళలో గత 24 గంటల్లో 418 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 418 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.63 శాతంగా నమోదైంది. దీంతో ఏప్రిల్ 2, శుక్రవారం...
ఏపీలో కరోనా: కొత్తగా 28 పాజిటివ్ కేసులు, కోలుకున్న 77 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...















































