Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ‘శ్రీ శుభకృత్ నామ సంవత్సర’ ఉగాది శుభాకాంక్షలు – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'శ్రీ శుభకృత్' నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా.. ఎమ్మెల్సీ కవిత...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ధాన్యం సేకరణలో అవకతవకలపై కేంద్రం విచారణకు డిమాండ్ చేసిన ఎంపీ జీవీఎల్
రెండు తెలుగు రాష్ట్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర ఏజెన్సీతో...
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ అందించింది. పవిత్ర రంజాన్ మాసం...
హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్’.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్’ కార్యక్రమానికి హాజరయ్యారు....
మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో రూ.1,42,095 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు
దేశంలో మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. మార్చి నెలలో మొత్తం రూ.1,42,095 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని, 2022 జనవరి నెలలో వసూలైన రూ.1,40,986...
శ్రీలంకలో ముదిరిన ఆర్ధిక సంక్షోభం.. అధ్యక్షుడు రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన వేలమంది నిరసనకారులు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీలంక అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూస్తోంది. మారకద్రవ్యం కొరత కారణంగా శ్రీలంక ఇంధన ఎగుమతులకు చెల్లించడానికి విదేశీ కరెన్సీ లేకపోవడంతో దారుణమైన తిరోగమనాన్ని చవిచూస్తోంది. శ్రీలంక రాజధానిలో 2000...
ప్రధాని మోదీని హత్య చేస్తానంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ముంబయిలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కార్యాలయానికి ఓ ఆగంతకుడు బెదిరింపు ఈ-మెయిల్ పంపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై నిఘా వర్గాలు దర్యాప్తు...
అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పంపిన అమెరికన్ ఇనిస్టిట్యూట్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.టి.రామారావుకు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. వచ్చే నెలలో తామ నిర్వహించబోయే అంతర్జాతీయ సదస్సులో పాల్గొని, ప్రసంగించాల్సిందిగా అమెరికాకు చెందిన మిల్కెన్ ఇనిస్టిట్యూట్...
విజయవాడలో డా.వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం డా.వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అధునాతన వసతులతో కూడిన 500...
మ్యాంగో హల్వా చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...















































